వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,76,597 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ కాలేదు. మొత్తం 30,53,238 ఫారాల్లో 26,76,641 ఫారాలను డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియ ఈ నెల 10న ముగిసింది.
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించనుండగా, ముసాయిదా జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

