Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఠలేశ్వర ఆలయంలో ముగిసిన వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:41 AM నిర్మల్ General
విఠలేశ్వర ఆలయంలో ముగిసిన వేడుకలు - Udayam
తానూర్ మండలంలోని విఠలేశ్వర ఆలయంలో వారం రోజులుగా కొనసాగిన తాళసప్తహ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. భక్తులు భజనలు, కీర్తనలు, హరికథా కాలక్షేపాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు భజనలతో గ్రామ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...