వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఢీకొని చేవూరి లక్ష్మీ ప్రసన్న (8) మృతి ఘటనపై ST సంఘాల నాయకులు బాలిక మృతదేహంతో నిరసన చేపట్టారు. సైకిల్పై వెళ్తున్న బాలికను ట్యాంకర్ ఢీకొనడంతో కిందపడినట్లు సమాచారం అందింది.
అనంతరం ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

