వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జులై నుంచి ఇప్పటి వరకు 10 దొంగతనాలు జరగగా రూ.4.02 లక్షల నగదు, బంగారం, వెండి, విద్యుత్ తీగలు అపహరణకు గురయ్యాయి.
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో గస్తీ పెంచుతున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

