Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

Follow Udayam on Google
రవళి దేవి Aug 11, 2026 3:36 PM ఆల్ ఇండియా జాతీయ
ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరపాలి - Udayam
రాజమండ్రిలో మెడికో ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం వీఎల్ పురంలోని తన ఎస్టేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3న ప్రియాంకను కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిస్తే, 6వ తేదీ వరకు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...