వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలంలో నిర్వహించిన సమావేశంలో మూల విజయా రెడ్డి ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియపై బీఎల్ఏలతో సమీక్షించారు. అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సూచించారు.
ఇంటింటికి వెళ్లి మిగిలిన ఓటర్ల వివరాలు సేకరించి ఫారాలు అందించాలని తెలిపారు. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
