వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వతగిరి మండలానికి చెందిన సుర లక్ష్మయ్య వృద్ధ తల్లిదండ్రులను సోదరుడు పట్టించుకోవడం లేదని ఆయన కుమార్తెలు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తండ్రి స్థానంలో వాలంటరీ ఉద్యోగం పొందిన తమ సోదరుడు ప్రస్తుతం తల్లిదండ్రుల బాగోగులు చూడటం లేదని తెలిపారు.
వృద్ధ తల్లిదండ్రులతో కలిసి ప్రజావాణికి హాజరైన కుమార్తెలు వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

