Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలపై డీఈవోకు ఫిర్యాదు

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 06, 2026 10:15 PM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ పాఠశాలపై డీఈవోకు ఫిర్యాదు - Udayam Digital
రైల్వేకోడూరు పాత బజార్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలు ఉల్లంఘించిందని NSUI తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మన్సూర్ ఆరోపించారు. ఈ మేరకు తిరుపతి డీఈవో కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫైర్ సేఫ్టీ, ఎన్‌ఓసీ, ప్లేగ్రౌండ్, టీచర్లకు B.Ed, TET అర్హతలు లేవని ఆరోపించారు. అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...