వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో విద్యుదాఘాత ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు పలువురు మృతి చెందగా, కొన్ని బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి.
పొలాల్లో వేలాడుతున్న విద్యుత్తు తీగలు, సరైన జాగ్రత్తలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
