వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలోని సాయిబాబా దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ ప్రాంగణంలో గల అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహింపజేసి మహిళలకు కుంకుమ ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

