Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల మధ్య మాటల వ్యవస్థ

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 04, 2026 7:09 AM ఆల్ ఇండియా జాతీయ
వాహనాల మధ్య మాటల వ్యవస్థ - Udayam Digital
వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకునే వీ2వీ కమ్యూనికేషన్‌ వ్యవస్థను దేశంలో దశలవారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ప్రమాదాల నివారణకు సాంకేతిక సహాయం అందనుంది. 2027 అక్టోబరు నుంచి కొన్ని వాహనాల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. 2028 నుంచి కొత్త వాహనాల్లో వీ2వీ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...