వార్తలకు తిరిగి వెళ్లండి
న్యూఢిల్లీలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రారంభం

న్యూఢిల్లీలో 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ పోటీలు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
25 కామన్వెల్త్ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఏడు రోజుల పాటు కొనసాగుతుందని ఢిల్లీ క్రీడాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలు ఇందులో పోటీపడుతున్నాయి.
Comments
Loading comments...