వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో మహిళా ఎస్సైపై వైకాపా నేతల ప్రవర్తనను హోంమంత్రి అనిత తీవ్రంగా ఖండించారు. మహిళా పోలీసు అధికారిపై జరిగిన ఘటనకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సీదిరి అప్పలరాజును నిజంగా కలవాలనే ఉద్దేశం ఉంటే ములాఖత్ సమయానికే వెళ్లాల్సిందని అనిత అన్నారు. ఆలస్యంగా వెళ్లడం వెనుక రాజకీయాలు, బలప్రదర్శన లక్ష్యమే ఉందని విమర్శించారు.
Comments
Loading comments...
