Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 132 మంది మృతి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 11, 2026 8:08 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 132 మంది మృతి - Udayam
కొలంబియాను సోమవారం 7.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. ఈ విపత్తులో ముగ్గురు చిన్నారులు సహా 132 మంది మరణించారు. భవనాల శిథిలాల కింద వందలమంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చోకో ప్రాంతంలోని శాన్‌ జోస్‌ డెల్‌ పామార్‌ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 107 కిలోమీటర్ల లోతులో భూకంపం జనించినట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే తెలిపింది.

Comments

G
Loading comments...