వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్తు తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు.
అత్యవసర సాయం కోసం 24 గంటల సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
