వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్షించారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
