వార్తలకు తిరిగి వెళ్లండి

15 నుంచి 29 ఏళ్ల యువత మై భారత్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్లో పోర్టల్ నమోదుపై సమావేశం నిర్వహించారు.
మై భారత్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ప్రభుత్వ పథకాలతో పాటు యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అర్హులైన యువత వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

