వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దేవరుప్పుల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన, విద్యా నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అకాడమిక్ ఫ్రేమ్వర్క్ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉపాధ్యాయులు ముందస్తు సన్నద్ధతతో నాణ్యమైన బోధన అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...
