వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సేవల్లో దీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులను సత్కరించారు.
30 నుంచి 35 ఏళ్లపాటు ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

