వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో ఫీజు బకాయిల సమస్య పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పలు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల నుంచి మద్దతుగా సంతకాలు సేకరించారు.
ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్ సూరజ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

