Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయంబత్తూరు పేలుడు కేసు

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 6:36 PM అల్ ఇండియా జాతీయ
కోయంబత్తూరు పేలుడు కేసు - Udayam Digital
2022 కోయంబత్తూరు కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ముంబైలలోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల రాకెట్, కోవై అరబిక్ కాలేజీ పేరిట ఉగ్ర నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఈడీ వెల్లడించింది.

Comments

G
Loading comments...