వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతుండటంతో మరోసారి సీఎన్జీ ధరలు పెరిగాయి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కేజీ సీఎన్జీపై రూ.2 పెంచడంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో ధర రూ.88కి చేరింది.
PNG ధరను SCMకు రూ.1 పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
Comments
Loading comments...

