వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుగ్గారంలో నిర్వహించిన కార్యక్రమంలో 44 మంది లబ్ధిదారులకు సుమారు రూ.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ప్రభుత్వం సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

