Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌ వచ్చాక స్పందిస్తా: కొండా సురేఖ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:09 PM హైదరాబాద్General
సీఎం రేవంత్‌ వచ్చాక స్పందిస్తా: కొండా సురేఖ - Udayam
కాంగ్రెస్ షోకాజ్ నోటీసుపై తాను చెప్పాల్సిందంతా క్రమశిక్షణ కమిటీకి చెప్పానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ అంశంపై ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని, సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక స్పందిస్తానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, తనను బాధ్యురాలిని చేయొద్దని ఆమె కమిటీకి వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...