వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్రెడ్డితో గోద్రేజ్ ప్రతినిధుల భేటీ

సీఎం రేవంత్రెడ్డిని గోద్రేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కలిసి ఖమ్మంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆయిల్ పామ్ ప్రాజెక్టుపై చర్చించారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి ఉపాధి లభించనుండగా, మిల్లుకు అవసరమైన రహదారి విస్తరణను TGIC ద్వారా చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...