Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పాలాభిషేకం

రాజేష్ కుమార్ Jul 08, 2026 10:00 AM నిర్మల్ 4 viewsabout 1 hour ago
సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పాలాభిషేకం - Udayam Digital
రైతు భరోసా నిధులు విడుదల కావడంపై నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ యార్డులో రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేసి, నిధులు విడుదల చేసినందుకు సీఎం तथा పలువురు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...