వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభివృద్ధిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కేంద్రమే కొనాలని, వీటి సాధన కోసం ఈనెల 15 తర్వాత ప్రత్యేక కార్యాచరణ చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...

