వార్తలకు తిరిగి వెళ్లండి
74వ సారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
పార్టీ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనలు, ఇతర అంశాలపై ఈ పర్యటనలో కీలక చర్చన జరగనుంది.
Comments
Loading comments...