వార్తలకు తిరిగి వెళ్లండి
బీటెక్ అదనపు సీట్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మంజూరు చేసిన అదనపు సీట్లకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఈ సీట్లు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో మిగిలిన 27,487 సీట్లతో పాటు ఈ అదనపు సీట్లు కూడా భర్తీ కానున్నాయి.
Comments
Loading comments...