వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో నేడు జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం శ్రీకృష్ణాష్టమి పండుగ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చే దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించాలని సూచించారు. అధికారులు ప్రజలు నేడు కాకుండా మంగళవారం సీఎం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

