Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలోని ఎయిరిండియా భవనంలోకి సీఎం కార్యాలయం మారనుంది

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 30, 2026 5:40 PM అల్ ఇండియా జాతీయ
ముంబయిలోని ఎయిరిండియా భవనంలోకి సీఎం కార్యాలయం మారనుంది - Udayam Digital
మహారాష్ట్ర రాజధాని ముంబయి నారిమన్‌ పాయింట్‌లోని ఐకానిక్ ఎయిరిండియా భవనంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం మారనుంది. సచివాలయంలో స్థలాభావం, భారీ అద్దె భారాన్ని తగ్గించేందుకు రూ.1,601 కోట్లతో ఈ భవనాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ 23 అంతస్తుల భవనంలో పైకప్పు భాగమైన 23వ అంతస్తులో సీఎం కార్యాలయం, 22వ అంతస్తులో క్యాబినెట్‌ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...