వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఉస్మాన్పురాకు చెందిన రక్షిద మహమ్మద్ కుదుస్కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.56 వేల చెక్కును సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కును అందించారు.
కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ఫజల్బెగ్, శరత్రావు, ప్రసాద్రావు, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

