వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 10న ఉద్యోగులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు అనుమతి నిరాకరించడం దారుణమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
ఓపీఎస్, పీఆర్సీ, పెండింగ్లో ఉన్న 6 డీఏలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘చలో హైదరాబాద్’ను ప్రభుత్వం అడ్డుకుంటే ఉద్యోగులు ఎక్కడికక్కడే నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

