వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు గడ్డపై పుట్టిన బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రైతుల బాగు కోసమే శ్రమిస్తా అని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాలేరులో ధర్నా అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
భక్తరామదాసు, ఎన్ఎస్పీ, పాత కాలువల కింద ఎండిపోతున్న పంటలకు రెండు మూడు రోజుల్లో తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

