Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి శ్రావణ శనివారం.. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 12, 2026 7:00 PM జగిత్యాలGeneral
చివరి శ్రావణ శనివారం.. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భాద్రపద మాసం శుద్ధ ప్రతిపద శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Comments

G
Loading comments...