వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాసేవకుడు, రైతు–కూలీల హక్కుల పోరాట యోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గౌతు లచ్చన్న ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడని కొనియాడారు.
Comments
Loading comments...

