Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో 53 కొవ్వొత్తులతో టీడీపీ ప్రదర్శన

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 7:13 PM చిత్తూరుGeneral
చిత్తూరులో 53 కొవ్వొత్తులతో టీడీపీ ప్రదర్శన - Udayam
చిత్తూరులో టీడీపీ ఆధ్వర్యంలో “నిజం గెలిచింది” పేరుతో 53 కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకంలో బుధవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యాలయం, టిడిపి కార్యాలయంలో లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనను గుర్తుచేస్తూ కొవ్వొత్తులతో “సీబీఎన్” ఆకారాన్ని ప్రదర్శించారు.

Comments

G
Loading comments...