వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలం కమలాపూర్కు చెందిన అన్నదమ్ములు మాలోత్ వినయ్, రాజేష్లు నీటిలో పడి మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడంతో పాటు తన వంతుగా ₹20 వేల ఆర్థిక సాయం అందించారు.
చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమైన ఆయన, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.పలువురు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.
Comments
Loading comments...

