Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకమర్రి మదన్ మోహన్ రూ.1,11,111 విరాళం అందజేత

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 5:27 PM జగిత్యాలGeneral
చిలుకమర్రి మదన్ మోహన్ రూ.1,11,111 విరాళం అందజేత - Udayam
సరస్వతీ శిశుమందిరం‌, రాయికల్ లో కీ.శే. చిలుకమర్రి పరాంకుశ ఆచార్య సంస్మరణ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శిశు మందిరం పునర్నిర్మాణానికి చిలుకమర్రి మదన్ మోహన్, సీనియర్ న్యాయవాది యొక్క నాన్న జ్ఞాపకార్థం తన వంతు సహాయంగా రూ.1,11,111 విరాళాన్ని భవన నిర్మాణ కమిటీకి అందజేశారు. పరాంకుశ ఆచార్య రాయికల్ శిశుమందిరమున‌కు పది సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలతో అంకితభావాన్ని అందరూ స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...