Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకమర్రి మదన్మోహన్ రూ.1,11,111 విరాళం ఇచ్చారు

Follow Udayam on Google
pruthviraj Aug 15, 2026 2:48 PM జగిత్యాలGeneral
చిలకమర్రి మదన్మోహన్ రూ.1,11,111  విరాళం ఇచ్చారు - Udayam
శ్రీ సరస్వతి శిశు మందిరు రాయికల్ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ చిలుకమర్రి పరాంకుశాచార్యుల సంస్మరణ సభ నిర్వహించారు. శిశుమందిరు అభివృద్ధికి ప్రముఖ న్యాయవాది చిలుకమర్రి మదన్‌మోహన్ రూ.1,11,111 విరాళం అందజేశారు. పరాంకుశాచార్యుల సేవలను పలువురు స్మరించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో శిశుమందిరు పాత్రను కొనియాడారు.

Comments

G
Loading comments...