Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడిలో పీఏసీఎస్‌కు నూతన కమిటీ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:59 AM కరీంనగర్General
 చిగురుమామిడిలో పీఏసీఎస్‌కు నూతన కమిటీ - Udayam
చిగురుమామిడి పీఏసీఎస్‌కు ప్రభుత్వం నూతన అనధికారిక కమిటీని నియమించింది. అధ్యక్షుడిగా చిట్టుమల్ల రవీందర్‌ను నియమించగా, 12 మందిని సభ్యులుగా నియమించింది. చాడ మహిపాల్‌రెడ్డి, పోతు మల్లారెడ్డి, పాచిమట్ల లక్ష్మి, కుతాటి తిరుపతి తదితరులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

Comments

G
Loading comments...