వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ప్రసాద్ తెలిపారు.
సీఆర్ మిట్ట, సీకే పల్లె, రఘురామ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ ప్రాంతం, సాంబయ్యకండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు.
Comments
Loading comments...

