వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణాన్ని పరిరక్షించేలా వినాయక చవితి వేడుకల్లో సీడ్ గణేశుడి విగ్రహాలను పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ రూపొందించిన ఈ విగ్రహాలను తన స్వగృహంలో ఆవిష్కరించిన ఆయన, మొక్కలు వచ్చే విత్తనాలతో తయారు చేసిన విగ్రహాలను వాడాలని కోరారు.
Comments
Loading comments...

