Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సరిహద్దుకు సమీపంలో చైనా అత్యాధునిక జే-20 ఫైటర్ జెట్ల మోహరింపు

Follow Udayam Digital on Google
సాయి తేజ Jul 30, 2026 6:25 PM అల్ ఇండియా అంతర్జాతీయ
భారత సరిహద్దుకు సమీపంలో చైనా అత్యాధునిక జే-20 ఫైటర్ జెట్ల మోహరింపు - Udayam Digital
భారత సరిహద్దుకు సమీపంలోని వైమానిక స్థావరాల్లో చైనా తన అత్యాధునిక ఐదో తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్లు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లోని హుటాన్ ఎయిర్‌బేస్‌లో 8 విమానాలను, టిబెట్‌లోని డామ్‌జంగ్ ఎయిర్‌బేస్‌లో మరో 4 జే-20 విమానాలను చైనా సిద్ధంగా ఉంచినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Comments

G
Loading comments...