Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్స్ ప్యాకెట్‌లో బంతి మింగి చిన్నారి మృతి

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 03, 2026 11:07 AM ఆల్ ఇండియా జాతీయ
చిప్స్ ప్యాకెట్‌లో బంతి మింగి చిన్నారి మృతి - Udayam Digital
కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న ప్లాస్టిక్ బంతి గొంతులో ఇరుక్కోవడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం హుణసూరు తాలూకా గౌరీపుర గ్రామంలో జరిగింది. చిప్స్ ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బంతిని ఆహారంగా భావించిన బాలుడు నోట్లో వేసుకోగా అది గొంతులో ఇరుక్కుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...