Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీ విశ్వనాథుని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 2:59 PM అల్ ఇండియా జాతీయ
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ - Udayam Digital
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం భోళాశంకరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. శ్రావణ మాసం మొదటి రోజు సందర్భంగా పలు ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కన్వర్ యాత్ర ఏర్పాట్లు కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...