వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర హైదరాబాద్, విజయవాడల్లో రూ.330 మార్కును తాకింది.
మరోవైపు కోడిగుడ్డు ధర కూడా క్రమంగా పెరుగుతూ హోల్సేల్ మార్కెట్లోనే ఏకంగా రూ.8 పలికుతోంది. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

