వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతిని బుధవారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో తనయుడు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్రెడ్డి అమర్, సోలిపేట ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

