వార్తలకు తిరిగి వెళ్లండి
చెన్నై-బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్

చెన్నై-బెంగళూరు మధ్య గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ వేగవంతం చేసింది. దీని సివిల్ నిర్మాణాలు 350 కి.మీ వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.
ఈ కారిడార్లో భాగంగా చెన్నైలో ఆరు ట్రాక్లతో కూడిన అత్యాధునిక భూగర్భ టెర్మినల్ స్టేషన్ను నిర్మించనున్నారు. ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
Comments
Loading comments...