వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.52 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

త్రివిధ దళాల బలోపేతానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ సుమారు రూ.52,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
దీని ద్వారా శత్రు డ్రోన్లను కూల్చే ‘ఆకాశ్ తరంగ్’ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు, అత్యాధునిక క్షిపణులు, కామికాజ్ డ్రోన్లను సేకరించనున్నారు.
Comments
Loading comments...